ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాయర్‌కు కరోనా..కోర్టుకు తాళం!

ABN, First Publish Date - 2020-07-09T22:09:41+05:30

మైసురు నగరంలోని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయవాదికి కరోనా సోకినట్టు బుధవారం వెలుగులోకి రావడంతో అక్కడి అధికారులు కోర్టును మూసివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: మైసురు నగరంలోని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయవాదికి కరోనా సోకినట్టు బుధవారం వెలుగులోకి రావడంతో అక్కడి అధికారులు కోర్టును మూసివేశారు. శానిటైజేషన్ పూర్తైన తరువాత మళ్లీ కోర్టు తెరుచుకుంటుందని వారు తెలిపారు. బాధితుడు క్రిమినల్ డిఫెన్స్ న్యాయవాది అని సమాచారం. అంతకుమునుపు అతడు..విధి నిర్వహణలో భాగంగా జడ్జీలు, డెస్కు క్లర్కులను కలిసాడని మైసూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు.  ఇక తాజా లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇప్పటి వరకూ 28,877 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,026 కేసులు వెలుగు చూశాయి. వీటిలో అధికశాతం కేసులు రాజధాని బెంగళూరు లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప త్వరలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. 


Updated Date - 2020-07-09T22:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising