ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మయోన్మార్‌లో డెంగీ జ్వరాల జోరు..సర్కారు అలర్ట్

ABN, First Publish Date - 2020-07-18T12:20:10+05:30

మయన్మార్‌లో కరోనా కల్లోలానికి తోడు డెంగీ జ్వరాల జోరు ప్రజలను వణికిస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనోయ్: మయన్మార్‌లో కరోనా కల్లోలానికి తోడు డెంగీ జ్వరాల జోరు ప్రజలను వణికిస్తోంది. మయన్మార్ లో డెంగీ కేసుల సంఖ్య 2,862కు చేరడంతోపాటు 20 మంది దీని వల్ల మరణించారు. దీంతో మయన్మార్ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మయన్మార్‌లోని 20 నగరాల్లో డెంగీ జ్వరాల వల్ల 12 మంది మరణించారు. దోమల వ్యాప్తి వల్ల డెంగీ జ్వరాలు ప్రబలుతుండటంతో సర్కారు ప్రజలను అప్రమత్తం చేశారు. డెంగీ జ్వరాలు పెరగకుండా సర్కారు దోమల నివారణకు చర్యలు చేపట్టింది. గత ఏడాది మయన్మార్ లో 24,345 డెంగీకేసులు నమోదు కాగా వంద మంది మరణించారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసిన సర్కారు దోమల నియంత్రణకు కదిలింది. 

Updated Date - 2020-07-18T12:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising