ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్సోరీ ఎమ్మెల్యే మోదీ కిచెన్ ప్రారంభం

ABN, First Publish Date - 2020-03-30T14:56:59+05:30

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు ముస్సోరీ ఎమ్మెల్యే గణేశ్ జోషి మోదీ పేరిట కిచెన్‌ను ప్రారంభించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్సోరి (ఉత్తరాఖండ్): కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు ముస్సోరీ ఎమ్మెల్యే గణేశ్ జోషి మోదీ పేరిట కిచెన్‌ను ప్రారంభించారు. దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భవననిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి భోజనం పెట్టేందుకే తాను మోదీ కిచెన్ ను ప్రారంభించామని బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చెప్పారు. ముస్సోరీ నగరంలోని రాజ్ పూర్, జఖాన్, దక్రా, దోవల్ వాలా ప్రాంతాల్లో ప్రతీరోజూ 500మంది పేదలకు ఆహారం పెడుతున్నట్లు గణేష్ పేర్కొన్నారు. లాక్ డౌన్ సందర్భంగా సామాజిక దూరం పాటించాల్సినందున తమ పార్టీ కార్యకర్తలు ఆహారాన్ని ప్రజల ఇళ్లకే అందిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. 

Updated Date - 2020-03-30T14:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising