ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లీగీ ఉదంతం: ముస్లిం వర్గానికి ముస్లిం ఐఏఎస్ ఐపీఎస్‌ల వినతి

ABN, First Publish Date - 2020-04-06T03:56:19+05:30

తబ్లీగీ ఉందతం కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ముస్లింలు సామాజిక దూరం నిబంధనలు పాటించడం లేదనే భావన ప్రబలుతోందని భావించిన 80 ముస్లిం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఓ బహిరంగ వినతి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తబ్లీగీ ఉందతం కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ముస్లింలు సామాజిక దూరం నిబంధనలు పాటించడం లేదనే భావన ప్రబలుతోందని భావించిన 80 ముస్లిం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్య విన్నపం చేశారు. ప్రభుత్వం ఏర్పరిచిన నిబంధనలను ముస్లిందరూ తూచా తప్పకుండా పాటించాలని, కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఇతరులు నిందించే అవకాశం కల్పించొద్దని వారు కోరారు.  ప్రభుత్వం విధించిన నిబంధనలకు మతపరమైన నియమాలకు అతీతంగా అందరూ బద్ధులై ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ఓ బహిరంగ లేఖ రాశారు.

Updated Date - 2020-04-06T03:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising