ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలు

ABN, First Publish Date - 2020-07-09T15:12:24+05:30

ఆస్తి తగాదాల కారణంగా మామను హత్యచేసిన కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. అరియలూరు జిల్లా సెందురై సమీపం కావేరిపాళయానికి చెందిన రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఆస్తి తగాదాల కారణంగా మామను హత్యచేసిన కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. అరియలూరు జిల్లా సెందురై సమీపం కావేరిపాళయానికి చెందిన రైతు తంగస్వామి (65)కి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రామలింగం అనారోగ్యం కారణంగా 2010లో మృతిచెందాడు. దీంతో తంగస్వామి తనకున్న రెండెకరాల స్థలాన్ని కోడలికి రాసిచ్చాడు. ఈ ఆస్తి తగాదాల కారణంగా మామ, కోడలు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి ఈ విషయమై వీరి మధ్య జరిగిన గొడవలు తారస్థాయికి చేరాయి. ఆవేశానికి గురైన కోడలు రాణి సమీపంలో ఉన్న ఇనుప రాడ్‌తో మామ తలపై బాదింది. తీవ్రంగా గాయపడిన అతను ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాణిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2020-07-09T15:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising