ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోళ్లఫారం యజమాని దారుణ హత్య

ABN, First Publish Date - 2020-05-24T14:39:30+05:30

ఓ కోళ్లఫారం యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. నెమిలి పోలీసుల కథనం మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై:  ఓ కోళ్లఫారం యజమాని దారుణ హత్యకు  గురయ్యాడు. నెమిలి పోలీసుల కథనం మేరకు..కాంచీపురం జిల్లా చిన్న కాంచీపురానికి చెందిన భారతి(24) రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం కీల్‌వెంకటాపురంలో కోళ్ల ఫారం నడుపుతున్నాడు. ఆయన రోజూ కాంచీపురం నుంచి నెమిలికి బైక్‌పై వచ్చేవాడు. కాగా భార్య సంగీతతో కలసి   కోళ్ల ఫారానికి వచ్చి, అక్కడ తాత మణిపిళ్లై ఇంట్లో భార్యను వదలిపెట్టిన స్నేహితులను కలుసుకొనేందుకు వెళ్తున్నానని భార్యతో చెప్పి భారతి  వెళ్లాడు. అయితే అర్ధరాత్రైనా అతను ఇంటికి రాలేదు. శనివారం ఉదయం ఆ ప్రాంతంలోని ధనశేఖర్‌ రైస్‌మిల్‌ ప్రహరీ పక్కన తీవ్ర గాయాలతో భారతి మృతదేహాన్ని కనుగొన్నారు. సమాచారం అందుకున్న నెమిలి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పతికి తరలించారు.  స్నేహితులతో మద్యం సేవించే సమయంలో ఘర్షణలు తలెత్తి భారతి హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నట్టు  పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-05-24T14:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising