ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధారవిలో పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-17T01:47:05+05:30

ధారవిలో పెరిగిన కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ధారవిలో కొత్తగా 15 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముంబైలోని మురికివాడ కాలనీ ధారవిలో 2,960 కేసులు నమోదయ్యాయి. ధారవిలో 2,545 మంది రోగులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారవి జనాభా 6.5 లక్షలకు పైగా ఉంది.

Updated Date - 2020-09-17T01:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising