ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై చిత్ర పరిశ్రమపై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-09-21T23:08:59+05:30

ముంబై చిత్ర పరిశ్రమపై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముంబై చిత్ర పరిశ్రమపై బీజేపీ ఎంపీ రూప గంగూలీ విమర్శలు గుప్పించారు. ముంబై చిత్ర పరిశ్రమ ప్రజలను చంపి, వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా చేస్తుందని బీజేపీ ఎంపీ రూప గంగూలీ సోమవారం ఆరోపించారు. అయితే ఈ అంశంపై ఎవరూ ఏమీ చేయడం లేదని ఆమె మండిపడ్డారు. ముంబై పోలీసులు మౌనంగా ఉన్నారని ఎంపీ గంగూలీ అన్నారు. అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంది? అని ఎంపీ రూప గంగూలీ  ప్రశ్నించారు. కశ్యప్‌పై ముంబై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆమె ప్రశ్నించారు.

Updated Date - 2020-09-21T23:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising