ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ విపక్షాల ధర్నా

ABN, First Publish Date - 2020-09-21T20:19:32+05:30

రాజ్యసభలో 8 మంది ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజ్యసభలో 8 మంది ఎంపీల సస్పెన్స్‌ను నిరసిస్తూ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందంటూ విపక్షాల ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-21T20:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising