ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రూ.4వేల బదిలీ

ABN, First Publish Date - 2020-09-23T15:21:51+05:30

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రూ.4వేలు చొప్పున రెండు విడతల నగదును బదిలీ చేస్తున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రూ.4వేలు చొప్పున రెండు విడతల నగదును బదిలీ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు. రైతులకు సహాయం చేసేందుకు తాము వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేశామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2022 వ సంవత్సరంకల్లా రైతుల ఆదాయాన్ని పెంచుతామని సీఎం చెప్పారు. రైతులకు జీరో వడ్డీతో రుణాలు ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T15:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising