ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఖాతాల్లో ఫసల్ బీమా నగదు వేసిన సీఎం చౌహాన్

ABN, First Publish Date - 2020-09-18T23:48:14+05:30

రైతుల ఖాతాల్లో ఫసల్ బీమా నగదు వేసిన సీఎం చౌహాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫసల్ బీమా యోజన (పంట బీమా) మొత్తాలను చెల్లించారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొంత మంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్టాడారు.


‘‘4,600 కోట్ల రూపాయల మొత్తాన్ని 22 లక్షల రైతుల ఖాతాల్లో జమచేయడం చారిత్రాత్మక విషయం’’ అని శివరాజ్ సింగ్ అన్నారు. అంతే కాకుండా ఇదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల పలు సూచనలు, అనుభవాలను ప్రభుత్వం నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-18T23:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising