ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లీగీ సభ్యుల సమాచారాన్ని తెలిపిన వారికి పారితోషికం ప్రకటించిన ఎంపీ

ABN, First Publish Date - 2020-04-25T20:32:10+05:30

తబ్లీగీ సదస్సుకు వెళ్లి, సమాచారం దాచిపెట్టిన వారి సమాచారాన్ని చెప్పిన వారికి పదకొండు వేల రూపాయలను బహుమానంగా ఇస్తామని బీజేపీ ఎంపీ రవీంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తబ్లీగీ సదస్సుకు వెళ్లి, సమాచారం దాచిపెట్టిన వారి సమాచారాన్ని చెప్పిన వారికి పదకొండు వేల రూపాయలను బహుమానంగా ఇస్తామని బీజేపీ ఎంపీ రవీంద్ర కుష్వాహా ప్రకటించారు. తబ్లీగీ సదస్సుకు వెళ్లొచ్చిన వారిలో కొందరు సరియైన పరీక్షలు కూడా చేసుకోవడం లేదని, అలాగే అధికారులకు కూడా రిపోర్టు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అలాంటి వారందరూ వెంటనే స్థానిక అధికార గణానికి తమ సమాచారాన్ని చెప్పి, వెంటనే పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. అలా చేసుకోకుండా ఉన్న వారి సమాచారాన్ని ఎవరైనా వెల్లడిస్తే వారికి పదకొండు వేల పారితోషికాన్ని ఇస్తామని రవీంద్ర కుష్వాహా ప్రకటించారు.

Updated Date - 2020-04-25T20:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising