ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందో చెప్పిన గులాం నబీ ఆజాద్

ABN, First Publish Date - 2020-04-09T01:19:22+05:30

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అఖిలపక్ష సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అఖిలపక్ష సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పలు కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 80 శాతం రాజకీయ పార్టీలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరినట్లు ఆయన తెలిపారు.


ఇందుకు స్పందించిన ప్రధాని.. ముఖ్యమంత్రులతో, నిపుణులతో మాట్లాడిన తదుపరి నిర్ణయం తీసుకుంటానని సమాధానమిచ్చినట్లు గులాం నబీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీ కరోనా కట్టడికి ఏకతాటిపైకి రావడం సంతోషంగా ఉందని ప్రధాని హర్షం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ తెలిపారు.

Updated Date - 2020-04-09T01:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising