ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో 800కు పైగా కేసులు.. తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా

ABN, First Publish Date - 2020-05-26T01:11:45+05:30

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా 800కు పైగా కరోనా బాధితులను ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఈ మేరకు నేడు నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 805 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. 407 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసులు 17,082కు చేరాయి. 118 మంది మృత్యువాత పడ్డారు. 8,731 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 8,233 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-26T01:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising