ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు కోలుకునేనా.. నేడు కూడా 4వేలకు పైగా..

ABN, First Publish Date - 2020-07-14T00:06:51+05:30

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి రోజూ దాదాపు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా43వేలకు చేరువైంది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 66 మంది మరణించారు. 3,035 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరింది. వీరిలో 48,196మంది చికిత్స పొందుతుండగా 92,567మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 2,032మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-14T00:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising