ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 17లక్షలకుపైగా కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-02T16:14:02+05:30

భారత్‌లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 17 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 54,735 కేసులు నమోదు కాగా 853 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటి వరకు 17,50,723 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 37,363 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,67,730 యాక్టివ్ కేసులు ఉండగా..ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,45,630 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Updated Date - 2020-08-02T16:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising