ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రసంగాన్ని తప్పక వినండి: షా

ABN, First Publish Date - 2020-06-30T21:02:25+05:30

న్యూఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసే ప్రసంగాన్ని అందరూ వినాలని దేశ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన విషయమని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసే ప్రసంగాన్ని అందరూ వినాలని దేశ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన విషయమని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు మోదీ ప్రసంగం ఉందంటూ వివరాలతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్ కూడా జత చేశారు.




చైనాతో ఉద్రిక్తతల వేళ మోదీ కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. కరోనాకు సంబంధించి కూడా మోదీ ముఖ్యమైన సూచనలు చేస్తారని తెలుస్తోంది. సుమారు గంటపాటు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. 

Updated Date - 2020-06-30T21:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising