ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-08-05T19:42:41+05:30

నరేంద్ర మోదీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య: రామమందిరానికి శంకుస్థాపన చేయడానికి బుధవారం అయోధ్యకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయమంతా కలియతిరిగారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మోదీకి కిరీటం ధరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నరేంద్రమోదీ పారిజాత మొక్క నాటారు.

Updated Date - 2020-08-05T19:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising