ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.2000 నోటు మోదీ వద్దన్నారు:నృపేంద్ర

ABN, First Publish Date - 2020-09-18T08:37:22+05:30

పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోటును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీ ఒప్పుకోలేదా? మోదీతో కలిసి పనిచేసిన నృపేంద్ర మిశ్రా అవుననే చెబుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోటును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీ ఒప్పుకోలేదా? మోదీతో కలిసి పనిచేసిన నృపేంద్ర మిశ్రా అవుననే చెబుతున్నారు. 2014-2019 మధ్య ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మిశ్రా ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఈ విషయాన్ని తెలిపారు. ‘‘2000 నోట్లు ముద్రించాలన్న సూచనను ప్రధాని అంగీకరించలేదు. కానీ, అప్పట్లో జరిగిన పరిణామాలకు అనుగుణంగా నడుచుకున్నారు’’ అని వెల్లడించారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు గాను మోదీ సర్కారు 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసింది.

Updated Date - 2020-09-18T08:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising