ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలూపై తీవ్రంగా విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-09-18T20:39:48+05:30

బిహార్ లోని కోసీ రైల్ బ్రిడ్జిని ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బిహార్ లోని కోసీ రైల్ బ్రిడ్జిని  ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగాయని, అప్పటి రైల్వే మంత్రులు ఈ ప్రాజెక్టు గురించి కనీసం ఆందోళన కూడా చెందలేదని పరోక్షంగా లాలూ పై మోదీ మండిపడ్డారు. లాలూ గనుక అనుకుని ఉంటే దీన్ని సాధించేవారని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లాలూ ఇష్టపడలేదని మోదీ ఆరోపించారు. సరైన భాగస్వామ్య పక్షాలుంటే ప్రతిదీ సాధ్యమేనని పరోక్షంగా మోదీ నితీశ్ ని ప్రశంసించారు.  

Updated Date - 2020-09-18T20:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising