ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన కరోనా అప్‌డేట్స్ ఇవే

ABN, First Publish Date - 2020-06-25T19:10:25+05:30

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 4,73, 105 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 16, 922 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో 418 మంది చనిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 4,73, 105 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 16, 922 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో 418 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14, 894కు చేరింది. ఇప్పటివరకూ 2, 71, 697 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి రికవరీ రేటు 57.43 శాతానికి చేరిందని ప్రకటించింది. 


మరోవైపు ఇప్పటివరకూ 76 లక్షల శాంపిళ్లు టెస్ట్ చేశామని తెలిపిన ఐసీఎంఆర్ కరోనా టెస్టులు చేపట్టేందుకు వెయ్యవ ల్యాబరటరీకి అనుమతిచ్చామని వెల్లడించింది. రోజుకు రెండు లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. 



Updated Date - 2020-06-25T19:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising