ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్షలు కచ్చితంగా జరుగుతాయ్..: మంత్రి క్లారిటీ

ABN, First Publish Date - 2020-04-21T15:51:50+05:30

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన టెన్త్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన టెన్త్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్‌ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గత నెల 27వ తేది నుంచి ప్రారంభం కావాల్సిన టెన్త్‌ పబ్లిక్‌ లాక్‌డౌన్‌ విధించడంతో వాయిదాపడ్డాయి. తాజాగా  మే 3వ తేదీ వరకు పొడిగించడంతో టెన్త్‌ పరీక్షలు జరుగుతాయా, లేదా అనే అనుమానం నెలకొంది.


ఈ విషయమై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సెంగోట్టయన్‌ మాట్లాడుతూ... టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు తప్పనిసరిగా జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన టైంటేబుల్‌ను మే 3వ తేదీ తరువాత వెలువరిస్తామన్నారు. ప్రతి పరీక్షకు ఒక సెలవు రోజు ఉంటుందని తెలిపారు..

Updated Date - 2020-04-21T15:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising