ఏపీకి ‘మైక్రో ఇరిగేషన్’ రుణం
ABN, First Publish Date - 2020-11-21T09:47:11+05:30
దేశం లో మైక్రో ఇరిగేషన్ను ప్రోత్సహించేందుకు ఏపీకి తక్కువ వడ్డీతో కూడిన రుణం కింద నాబార్డ్ రూ.616.13 కోట్లు
న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): దేశం లో మైక్రో ఇరిగేషన్ను ప్రోత్సహించేందుకు ఏపీకి తక్కువ వడ్డీతో కూడిన రుణం కింద నాబార్డ్ రూ.616.13 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
Updated Date - 2020-11-21T09:47:11+05:30 IST