ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేఘాలయలో పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-20T01:57:43+05:30

మేఘాలయలో పెరిగిన కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మేఘాలయ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కొత్తగా రాష్ట్రంలో 112 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల ఇవాళ ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 4,557 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,038 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 2,483 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2020-09-20T01:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising