ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుగురు ఎమ్మెల్యేలకు మాయావతి మళ్లీ హెచ్చరికలు

ABN, First Publish Date - 2020-08-14T16:52:40+05:30

కాంగ్రెస్ లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : కాంగ్రెస్ లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. బల పరీక్ష సమయంలో కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు బీఎస్పీ అధిష్ఠానం ఓ విప్‌ను జారీ చేసింది. ఒకవేళ దీనిని ధిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. పైలట్ సంక్షోభం ముదురుతున్న సమయం నుంచే మాయావతి ఈ హెచ్చకరిలు చేస్తూనే ఉన్నారు. సీఎం గెహ్లోత్‌కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని, సమయం కోసం వేచి చూస్తున్నామని కూడా హెచ్చరించారు. 

Updated Date - 2020-08-14T16:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising