ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ మృతి

ABN, First Publish Date - 2020-05-11T08:03:23+05:30

భారత్‌లో పందేలకు(బెట్టింగ్‌) ఆద్యుల్లో ఒకరిగా చెప్పే ‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ(88) అనారోగ్యంతో ముంబైలోని తన స్వగృహంలో మృతిచెందారు. ఈవిషయాన్ని ఆయన కుటుంబసభ్యులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మే 10: భారత్‌లో పందేలకు(బెట్టింగ్‌) ఆద్యుల్లో ఒకరిగా చెప్పే ‘మట్కా కింగ్‌’ రతన్‌ ఖత్రీ(88) అనారోగ్యంతో ముంబైలోని తన స్వగృహంలో మృతిచెందారు. ఈవిషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతానికి చెందిన ఖత్రీ, దేశ విభజన సమయంలో ముంబైకు వలస వచ్చారు. అనంతరం మట్కా పందేలపై శరవేగంగా ఎదిగి మట్కా కింగ్‌ అనే పేరును సంపాదించుకున్నారు. 


Updated Date - 2020-05-11T08:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising