ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఈడీ బాంబుతో రోడ్డును పేల్చివేసిన మావోయిస్టులు

ABN, First Publish Date - 2020-07-14T05:02:05+05:30

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైబాసా: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఓ రోడ్డును శక్తివంతమైన ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఖున్పానీ బ్లాక్‌లోని బెర్కెల గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఎస్పీ ఇంద్రజీత్ మహతా వెల్లడించారు. కాగా నిన్న అటవీ శాఖకు చెందిన 12 భవనాలను నక్సలైట్లు పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఇవాళ మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో కొల్హాన్ డీఐజీ రాజీవ్ రంజన్ సింగ్, ఎస్పీ మహతా నేతృత్వంలో భద్రతా బలగాలు నక్సలైట్ల కోసం సమీప అడవుల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. 

Updated Date - 2020-07-14T05:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising