ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్య కారణాలతో సెలవులు కోరుతున్న పలువురు ఎంపీలు

ABN, First Publish Date - 2020-09-17T15:06:38+05:30

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు రాజ్యసభకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పూర్తి దూరంగా, లేదా కొద్ది రోజులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు రాజ్యసభకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పూర్తి దూరంగా, లేదా కొద్ది రోజులు దూరంగా ఉండేందుకు అనుమతి కోరుతున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభాపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. వీరంతా అనారోగ్య కారణాలతో సెలవులు కోరుతున్నారని తెలిపారు. ఇటువంటి వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆస్కార్ ఫర్నాండీజ్, పీ. చిదంబరంతో పాటు మరికొంతమంది ఉన్నారన్నారు.  


Updated Date - 2020-09-17T15:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising