ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిసోదియాపై ఈసీకి నిర్భయ దోషి ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-02-22T08:08:05+05:30

తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తిరస్కరించడంపై నిర్భయ దోషి వినయ్‌ శర్మ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తిరస్కరించడంపై నిర్భయ దోషి వినయ్‌ శర్మ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. తన పిటిషన్‌ను సిసోదియా తిరస్కరించినపుడు ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని, కాబట్టి ఆయనకు దాన్ని తోసిపుచ్చే అర్హత లేదని శర్మ పేర్కొన్నాడు.  

Updated Date - 2020-02-22T08:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising