ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుక్మా అడవుల్లో యువకుడిని చంపిన నక్సలైట్లు

ABN, First Publish Date - 2020-09-23T18:20:54+05:30

సుక్మా అటవీ గ్రామంలో 22 ఏళ్ల యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుక్మా (ఛత్తీస్‌ఘడ్): సుక్మా అటవీ గ్రామంలో 22 ఏళ్ల యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన వెలుగుచూసింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా పోలీసుస్టేషను పరిధిలోని మిసీగూడ ప్రాంతంలో 22 ఏళ్ల యువకుడిని మావోయిస్టులు కాల్చిచంపారు. కుందేడ్ గ్రామానికి చెందిన హుంగాగా మృతుడిని గుర్తించారు. ఈ నెల 11వతేదీన ఇంద్రావతి పులుల అభయారణ్యంలో ఫారెస్ట్ రేంజర్ ను నక్సలైట్లు హతమార్చారు. మావోయిస్టు వరుస హత్యలతో సుక్మా జిల్లాలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పోలీసులు అప్రమత్తమై నక్సలైట్ల కదలికలపై గాలింపు చేపట్టారు.

Updated Date - 2020-09-23T18:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising