ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లేదంటూ నకిలీ రిపోర్ట్.. వైరస్‌తో వ్యక్తి మృతి!

ABN, First Publish Date - 2020-08-02T04:16:36+05:30

కరోనా పరీక్ష చేయించుకున్న ఓ వ్యక్తికి నెగిటివ్ ఫలితం వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కరోనా పరీక్ష చేయించుకున్న ఓ వ్యక్తికి నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో తాను సురక్షితంగానే ఉన్నానని అతను అనుకున్నాడు. అయితే ఈ పరీక్ష చేసిన కొన్ని రోజులకే అతను కరోనాతో మరణించాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. స్థానికంగా ఉన్న బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ 57ఏళ్ల వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. దీని ఫలితం నెగిటివ్ అంటూ రిపోర్టుతోపాటు వాట్సాప్ మెసేజి కూడా వచ్చింది. దీంతో సంతృప్తి చెందిన అతను తన రోజువారీ జీవితంలో మునిగిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మృతి చెందిన అతను కరోనాతోనే చనిపోయినట్లు తేలింది. దీంతో అతనికి పంపిన రిపోర్టు నకిలీదని, అతన్ని ఎవరో మోసం చేశారని వెల్లడయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాట్సాప్ మెసేజి వచ్చిన నంబరు సాయంతో నిందితుడిని ట్రేస్ చేశారు.

Updated Date - 2020-08-02T04:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising