ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-04-07T08:06:47+05:30

దగ్గు, జలుబు ఉన్న వ్యక్తి, తనకు కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో జమాల్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. తొలుత దగ్గు, అనంతరం జలుబు రావడంతో గ్రామస్తులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బందా, ఏప్రిల్‌ 6: దగ్గు, జలుబు ఉన్న వ్యక్తి, తనకు కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో జమాల్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. తొలుత దగ్గు, అనంతరం జలుబు రావడంతో గ్రామస్తులు అతడికి కరోనా సోకిందంటూ వ్యాఖ్యలు చేశారని.. దీంతో తన గదికే పరిమితమయ్యాడని కుటుంబసభ్యులు పోలీసులకు వెల్లడించారు. అదే భయంతో ఉరేసుకుని గదిలో మరణించినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-04-07T08:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising