ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7,500కే అధునాతన వెంటిలేటర్లు

ABN, First Publish Date - 2020-03-27T07:28:12+05:30

కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.7,500కే అధునాతన వెంటిలేటర్లను అందిస్తామని మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మామూలుగా అయితే రూ.5-10 లక్షలు 
  • అతి చౌకగా అధునాతన నమూనా రూపొందించాం
  • అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం
  • ఆనంద్‌ మహీంద్ర  

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.7,500కే అధునాతన వెంటిలేటర్లను అందిస్తామని మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు. అంబు బ్యాగ్‌గా పిలిచే వెంటిలే టర్‌ నమూనాను అభివృద్ధి చేశామని తెలిపారు. కొన్ని అనుమతుల కోసం వేచి చూస్తున్నామన్నారు. దేశీయ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని ట్వీట్‌ చేశారు. అధునాతన వెంటిలేటర్ల మిషను ఖరీదు రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుందన్నారు. తమ బృందం అతి తక్కువ ధరకే అందించేలా అభివృద్ధి చేసిందని తెలిపారు. కేవలం 48 గంటల్లో నమూనా వెంటిలేటర్‌ను రూపొందించారన్నారు. 

Updated Date - 2020-03-27T07:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising