ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిడ్డకు జన్మనిచ్చిన వారంరోజులకు కరోనాతో మహిళ మృతి

ABN, First Publish Date - 2020-06-06T15:38:04+05:30

కరోనా వైరస్ సోకిన 30 ఏళ్ల గర్భవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల తర్వాత మరణించిన విషాద ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔరంగాబాద్ (మహారాష్ట్ర): కరోనా వైరస్ సోకిన 30 ఏళ్ల గర్భవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల తర్వాత మరణించిన విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఔరంగాబాద్ నగరానికి చెందిన 30 ఏళ్ల వయసు గల గర్భవతికి కరోనా సోకడంతో ఆమెను ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చారు. గతనెల 28వతేదీన గర్బిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు డయాలసిస్ చేస్తుండగా పరిస్థితి వికటించి మరణించింది. పండంటి బిడ్డకు మొదటిసారి పరీక్షించగా కరోనా లేదరి తేలింది. దీంతో పాపకు రెండోసారి కరోనా పరీక్ష చేశారు. ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కరోజే 65 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఔరంగాబాద్ లో కరోనా కేసుల సంఖ్య 1834కు పెరిగింది. 

Updated Date - 2020-06-06T15:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising