ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లాక్‌డౌన్‌తో మహారాష్ట్రలో ఐదు రూపాయలకే భోజనం

ABN, First Publish Date - 2020-04-08T12:24:19+05:30

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఐదురూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్కారు నిర్ణయం

ముంబై : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఐదురూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించింది. గతంలో శివ భోజన తాలీని పదిరూపాయలకు అందిస్తుండగా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దీని ధరను 5రూపాయలకు తగ్గిస్తూ మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 150 కేసులు నమోదై మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,018 కు చేరడంతో సర్కారు పేదలకు అందిస్తున్న శివభోజన తాలీని 5 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. 


Updated Date - 2020-04-08T12:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising