ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో 70 వేలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-06-02T01:55:19+05:30

మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే 2361 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,013. మహారాష్ట్రలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో సోమవారం ఒక్కరోజే 76 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 2362 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-02T01:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising