ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైలో లాక్‌డౌన్ సడలింపు: పళనిస్వామి

ABN, First Publish Date - 2020-07-05T23:28:34+05:30

తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి సడలిస్తున్నట్టు ముఖ్యమంత్రి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి సడలిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు 12 గంటల పాటు తెరచి ఉంచుతారని చెప్పారు. ఆదివారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు తెరుచుకోవచ్చని, దుస్తుల దుకాణాలు, హార్డ్‌వేర్ దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారని చెప్పారు.


కాగా, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1,07,001కి చేరుకోగా, వాటిలో 60,592 మందికి స్వస్థత చేకూరింది. 8,671 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-07-05T23:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising