ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌తో ఆహారకొరత ఉండదు: ఎఫ్‌సీఐ

ABN, First Publish Date - 2020-03-25T07:59:38+05:30

దేశంలో లాక్‌డౌన్‌ దీర్ఘకాలమున్నా ఆహార ధాన్యాల కొరత ఉండదని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) చైర్మన్‌ డీవీ ప్రసాద్‌ స్పష్టంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో లాక్‌డౌన్‌ దీర్ఘకాలమున్నా ఆహార ధాన్యాల కొరత ఉండదని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) చైర్మన్‌ డీవీ ప్రసాద్‌ స్పష్టంచేశారు. పేదలకు అందించేందుకు భారత్‌లో ఏడాదిన్నర వరకు సరిపడా ఆహారధాన్యాల నిల్వలు ఉంటాయని, ఈ సారి రికార్డు స్థాయిలో వాటి ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. బియ్యం, గోధుమల గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని వివరించారు. 

Updated Date - 2020-03-25T07:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising