ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూపన్ ఉంటే చాలు.. కూరగాయలన్నీ ఫ్రీ.. ఎక్కడంటే?

ABN, First Publish Date - 2020-05-21T01:15:29+05:30

కరోనా మహమ్మారి కారణంగా దేశం స్తంభించిపోయింది. దీంతో ముఖ్యంగా పేదలు నానాఇబ్బందులూ పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కరోనా మహమ్మారి కారణంగా దేశం స్తంభించిపోయింది. దీంతో ముఖ్యంగా పేదలు నానాఇబ్బందులూ పడుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జాదవ్‌పూర్ వాసులు పేదలకు అండగా నిలవాలనుకున్నారు. దీనికోసం ఉచితంగా కూరగాయలు అందజేసేందుకు ఏకంగా ఓ వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటుచేశారు. ఈ మార్కెట్ కూపన్‌లు సంపాదించిన వ్యక్తులు.. మార్కెట్లో తమకు కావలసిన సరుకులను తీసుకెళ్లవచ్చు. స్థానికులను ఈ ఫ్రీ మార్కెట్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ మార్కెట్‌ ఆలోచన స్థానిక సీపీఐ(ఎం) నేతలదని సమాచారం.

Updated Date - 2020-05-21T01:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising