ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 శాతం ప్రయాణికులతో లోకల్ రైళ్ల పరుగులు

ABN, First Publish Date - 2020-11-03T15:56:52+05:30

కోవిడ్-19 కట్టడి నిబంధనలను పాటిస్తూ త్వరలో 50 శాతం ప్రయాణీకుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కోవిడ్-19 కట్టడి నిబంధనలను పాటిస్తూ త్వరలో 50 శాతం ప్రయాణీకుల సామర్థ్యంతో పశ్చిమ బెంగాల్‌లో లోకల్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. లోకల్ రైలు సేవలను తొలుత 10 నుంచి 20 శాతం ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభించనున్నారు. తరువాత దీనిని నెమ్మదిగా 50 శాతానికి పెంచనున్నారు. అయితే దీనిపై ఈనెల 5న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కరోనా కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 6,900 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 59 మంది గడచిన 24 గంటల్లో మృతి చెందారు.


Updated Date - 2020-11-03T15:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising