ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మాజీ ప్రధాని మృతి

ABN, First Publish Date - 2020-04-06T02:07:17+05:30

రోనా మహమ్మారి బారిన పడి కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైరో: కరోనా మహమ్మారి బారిన పడి కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న లిబియా మాజీ ప్రధాని మహ్మూద్ జిబ్రిల్(73) ఈరోజు కన్నుమూశారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఆయన ఈజిప్టులోని ఓ ఆసుపత్రిలో మార్చి 27 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే ఆదివారం ఆయన తుది శ్వాశ విడిచారు. 


లిబియాలో సివిల్ వార్ జరుగుతున్న సమయంలో జిబ్రిల్ తాత్కాలిక ప్రధానిగా దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశారు.

Updated Date - 2020-04-06T02:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising