ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మయన్మార్ లో కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి

ABN, First Publish Date - 2020-07-04T01:14:59+05:30

మయన్మార్ లో కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మయన్మార్: ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కేంద్రమైన హపాకాంట్‌ సమీపంలో కొండచరియలు విరిగి పడి 162 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. జాడే మైనింగ్ కంపెనీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న మయన్మార్ అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం దాదాపు 12 గంటలపాటు శ్రమించి కొండచరియల కింద పడి ఉన్న 162 మృతదేహాలను వెలికితీశారు. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదాల్లో ఈ ఘటన అత్యంత ఘోరమైనదని స్థానికులు చెబుతున్నారు. అసురక్షిత పరిస్థితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.


Updated Date - 2020-07-04T01:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising