ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది సజీవ సమాధి..

ABN, First Publish Date - 2020-07-08T19:01:51+05:30

చైనాలోని హుబై ప్రావిన్స్‌లో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనాలోని హుబై ప్రావిన్స్‌లో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడడంతో 9 మంది సజీవ సమాధి అయ్యారు. హువాంగ్మీ కౌంటీలోని దాహే టౌన్‌షిప్‌లో ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానిక వరద నియంత్రణ, కరువు సహాయక విభాగం వెల్లడించినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపింది. అత్యవసర సహాయక సిబ్బంది, ప్రజా భద్రతా సిబ్బంది, సాయుధ పోలీసు బలగాలు, వైద్యఆరోగ్య శాఖ సహా పలు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.  

Updated Date - 2020-07-08T19:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising