ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో కొత్తగా 62 కేసులు..కరోనా బారిన ఇద్దరు ఎయిర్ ఇండియా సిబ్బంది

ABN, First Publish Date - 2020-05-30T01:33:47+05:30

కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 62 కేసులు వెలుగు చూడగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 62 కేసులు వెలుగు చూడగా, అందులో ఓ హెల్త్ వర్కర్, ఇద్దరు ఎయిర్ ఇండియా కేబిన్ సిబ్బంది ఉన్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1,150కి పెరిగింది. అలాగే, గల్ఫ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి (65) కరోనాతో మృతి చెందాడు. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. నేడు మరణించిన వ్యక్తి పథనంథిట్ట జిల్లా తిరువల్లకు చెందినవాడని, కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, నేడు 10 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 577 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. అలాగే, 1.24 లక్షల మంది పర్యవేక్షణలో ఉన్నట్టు సీఎం వివరించారు.  

Updated Date - 2020-05-30T01:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising