ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీరీలు ‘చైనా పాలనే మేలు’ అనుకుంటారు!

ABN, First Publish Date - 2020-09-25T07:24:47+05:30

భారత్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామని కశ్మీరీలు భావిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామని కశ్మీరీలు భావిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దును వాళ్లు ఎన్నడూ స్వాగతించలేదు. దేశంలో బానిసల్లా బలికేందుకు వాళ్లు ఇష్టపడరు. కశ్మీర్‌ లోయలో ఆంక్షలు ఎత్తివేస్తే ప్రజలు నిరసనలు చేస్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కశ్మీరీలు ‘చైనా పాలనే మేలు’ అనుకునే ప్రమాదం ఉంది.

- ఫరూక్‌ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం

Updated Date - 2020-09-25T07:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising