ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఓ పోలీసు అధికారి మృతి

ABN, First Publish Date - 2020-10-20T07:09:40+05:30

కశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్టు దాడిలో ఓ పోలీసు అధికారి అమరుడయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్‌ అష్రా్‌ఫను సోమవారం హఠాత్తుగా కొందరు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. ముష్కరుల....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంత్‌నాగ్‌ (కశ్మీర్‌), అక్టోబరు 19: కశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్టు దాడిలో ఓ పోలీసు అధికారి అమరుడయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్‌ అష్రా్‌ఫను సోమవారం హఠాత్తుగా కొందరు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. ముష్కరుల తూటాలకు తీవ్రంగా గాయపడ్డ ఆయన.. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు. కాగా.. శోపియాన్‌ జిల్లా మెల్హోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో.. భద్రతాదళా లు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-10-20T07:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising