ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌సీసీ ప్రహరి గోడపై సంచలన రాతలు

ABN, First Publish Date - 2020-03-02T23:55:13+05:30

కశ్మీర్ విముక్తి' వివాదం మరోసారి బెంగళూరును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎన్‌క్లేవ్‌లోని నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రహరీ గోడపై సోమవారంనాడు 'కశ్మీర్ విముక్తి' ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: 'కశ్మీర్ విముక్తి' వివాదం మరోసారి బెంగళూరును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎన్‌క్లేవ్‌లోని నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రహరీ గోడపై సోమవారంనాడు 'కశ్మీర్ విముక్తి' రాతలు కనిపించడం ఒక్కసారిగా సంచలనమైంది.


'కశ్మీర్ విముక్తి' రాతలను ఈస్ట్ బెంగళూరు డీసీపీ శరణప్ప ధ్రువీకరించారు. సిటీలోని కాంపౌండ్ వాల్స్‌పై ఈ రాతలను గుర్తించామని, కర్ణాటక బహిరంగ ప్రదేశాల చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా బాధ్యులెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. గతంలోనూ సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వ్యతిరేక నిరసనలు సమయంలోనూ కశ్మీర్ విముక్తి నినాదాలు గోడలపై కనిపించినట్టు పలువురు చెబుతున్నారు.

Updated Date - 2020-03-02T23:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising