ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం కోరాడంటే..

ABN, First Publish Date - 2020-03-27T01:29:22+05:30

తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనకు కరోనా సోకిందని భయపడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. భారత్ లో ఇప్పటికి 680పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. కరోనా పేరు చెప్తేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనకు కరోనా సోకిందని భయపడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూసైడ్ నోట్ లో కోరాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మరణించిన 56 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-03-27T01:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising