ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక మంత్రి భార్య, కూతురికి కరోనా వైరస్

ABN, First Publish Date - 2020-06-23T16:17:02+05:30

కర్ణాటక రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి కే సుధాకర్ తండ్రితో పాటు భార్య, కుమార్తెలకు కరోనా వైరస్ సోకింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి కే సుధాకర్ తండ్రితో పాటు భార్య, కుమార్తెలకు కరోనా వైరస్ సోకింది. మంత్రి సుధాకర్ తండ్రి దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడంతో అతనికి వైద్యపరీక్షలు చేయగా కరోనా ఉందని తేలింది. దీంతో అతన్ని క్వారంటైన్ చేశారు. అనంతరం మంత్రి సుధాకర్ భార్య, కుమార్తెలకు పరీక్ష చేయగా వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ‘‘దురదృష్టవశాత్తూ నా భార్య, కుమార్తెలకు కొవిడ్-19 సోకింది, వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చాం’’ అని మంత్రి సుధాకర్ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా మంత్రి సుధాకర్ తో పాు అతని కుమారుడికి కూడా కరోనా పరీక్షలు చేయగా వారికి నెగిటివ్ అని రిపోర్టులో వచ్చింది. 

Updated Date - 2020-06-23T16:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising