ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం

ABN, First Publish Date - 2020-12-15T20:44:13+05:30

కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. బిల్లులు అడ్డుకుంటున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. బిల్లులు అడ్డుకుంటున్నారని చైర్మన్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మండలి చైర్మన్‌ను కాంగ్రెస్ సభ్యులు కుర్చీ నుంచి లాగేశారు. జేడీఎస్ సభ్యుడు ధర్మగౌడ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసి అక్రమంగా..డిప్యూటీ చైర్మన్ స్థానంలో ధర్మగౌడను కూర్చోబెట్టారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. సభ అదుపులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్‌ను కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. తప్పును సరిదిద్దేందుకే తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

Updated Date - 2020-12-15T20:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising